కృష్ణాజిల్లాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏసీబీ అధికారులు దాడులు

Oct 6, 2020, 7:19 PM IST

సీనియర్ అసిస్టెంట్ తోట శోభనాద్రి  25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా  పట్టుకున్న అధికారులు .అటెండర్ బండ్ల సుధీర్ ని తిరిగి విధుల్లో చేర్చేందుకు లంచం అడగడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.