సచిన్, కోహ్లీ, ధోనీ.. ఇండియాలోనే మోస్ట్ రిచ్ క్రికెటర్లు ఎవరో తెలుసా ?
First Published May 1, 2024, 6:00 PM ISTభారతదేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణ మరే ఇతర క్రీడకూ లేదు. ఇండియాలో క్రికెట్ చాలా గొప్ప స్పోర్ట్. అయితే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే క్రికెటర్లు కూడా సెలబ్రిటీల కంటే తక్కువేం కాదు, వీరి లైఫ్ స్టయిల్ చాలా గొప్పగా ఉంటుంది. ఇంతకీ భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా?