మహరాష్ట్రా : పైప్ పగిలి ఏరులై పారిన నీరు, రైతులకు పంట నష్టం (వీడియో)

Dec 24, 2018, 10:39 AM IST

మహారాష్ట్రా లోని లాటర్ సిటీలో పైప్ పగిలి ఏరులై పారిన నీరు. సుమారు 1 గంట 30 ని. పాటు నీరు ఏరై పారింది. అక్కడి వీధులు మొత్తం జలమయ్యాయి. అంతే కాదు చుట్టు పక్కల ఉన్న పంటలు సైతం నీరులో మునిగి నష్టం చేకూర్చింది.