
న్యూఢిల్లీ: 48 గంటల తర్వాత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు.శుక్రవారం సాయంత్రం పాక్ అధికారులు భారత వింగ్ కమాండర్ అభినందన్ను భారత్కు అప్పగించింది.
బుధవారం నాడు ఉదయం పాక్ భూభాగంలో ప్రవేశించిన అభినందన్ను పాక్ ఆర్మీ తమ వద్ద బందీగా ఉంచుకొంది. ఇవాళ అతడిని విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్దకు రోడ్డు మార్గంలో అభినందన్ను పాక్ ఆర్మీ తీసుకొచ్చింది.
వాఘా- అటారీ సరిహద్దు వద్ద అభినందన్ను పాక్ అధికారులు ఇండియాకు అప్పగించారు. అభినందన్ కు ఎయిర్ వైస్ మార్షల్ ప్రభాకరన్, ఆర్జీకే కపూర్ లు స్వాగతం పలికారు. ఈ సమయంలో వాఘా- అటారీ సరిహద్దు వద్దకు చేరుకున్న జనం భారత్మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పాక్ ఆర్మీ నుండి భారత్కు చెందిన ఐదుగురు ఐఎఎఫ్ అధికారులు అభినందన్ను రిసీవ్ చేసుకొన్నారు. అభినందన్ అప్పగింత కార్యక్రమాన్ని రెడ్క్రాస్ సమర్ధవంతంగా పూర్తి చేసింది.వాఘా నుండి అభినందన్ అమృత్ సర్ చేరుకొంటారు. అభినందన్ స్వదేశానికి తిరిగి రావడంతో దేశ వ్వాప్తంగా సంబరాలు మిన్నంటాయి.
"
సంబంధిత వార్తలు
వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు
అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్
అభినందన్ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు
వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు
అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్
అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు
కొన్ని గంటల్లోనే భారత్కు అభినందన్: రాజ్నాధ్ సింగ్
లాహోర్కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు
వాఘా వద్ద అభినందన్ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం
అభినందన్కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...
మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు
వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు
మసూద్ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్