ఒకవేళ ఇలా జరిగితే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సేవలను వినియోగించుకుంటున్న పోస్ట్పెయిడ్ కస్టమర్లకు మరో ఆర్ధిక భారంపెరుగుతుందని భావిస్తున్నారు.
జియోతో సహా
దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా గత నెలలో ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్లో పెంచినట్లు ఎయిర్టెల్ గతంలో గుర్తించింది. అయితే ఈ పెంపు భారతీ ఎయిర్టెల్తో ప్రారంభమైంది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ మొబైల్ రిచార్జ్ ధరలను 20 నుండి 25 శాతం పెంచింది, మరోవైపు వోడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ప్లాన్ల ధరలను 25 శాతం పెంచింది. ఈ రెండు టెలికాం కంపెనీల తర్వాత, రిలయన్స్ జియో కూడా అందులో చేరింది, దీంతో జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను 20 శాతం పెంచారు.