రాజ్ భవన్ లో పివి సింధుకు సన్మానం...ప్రశంసల వర్షం కురిపించిన గవర్నర్ (ఫోటోలు)
First Published Aug 28, 2019, 8:25 PM ISTతెలంగాణ రాజ్ భవన్ లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ సన్మానించారు. ఆమెతో పాటు బ్యాడ్మింటన్ పారా వరల్డ్ చాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ విజేత మానసి జోషిని కూడా గవర్నర్ దంపతులు సన్మానించారు.