చక్కెర
రొమ్ము క్యాన్సర్ కు తీపి నేరుగా కారణం కాదు. కానీ చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
శుద్ధి చేసిన పిండి
శుద్ధి చేసిన పిండి పదార్ధాల వాడకంతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే వైట్ బ్రెడ్, పాస్తా, కాల్చిన ఆహారాలు మొదలైన వాటికి దూరంగా ఉండటం మంచిది.
మద్యపానం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. మద్యపానం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి.