మూత్రపిండాల్లో రాళ్లు మూత్రంలో ఉండే ఖనిజాలు గడ్డకట్టే లేదా స్ఫటికంగా మారే పరిస్థితి. ఇవి మూత్ర ప్రవాహాన్ని ఆపేంత పెద్దగా కూడా పెరుగుతాయి.
ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కిడ్నీ స్టోన్ 4.25 కిలోల బరువు ఉందంటే నమ్ముతారా.
పాలు, గుడ్లు, జున్ను వంటి ఆహారాల్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది.ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పది రెట్లు పెంచుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.