భారతదేశము మరియు పాకిస్తాన్ల మధ్య భవిష్యత్తులో జరిగే వివాదానికి బీజాలు కూడా ఈ రోజే పడ్డాయి అంటూ సందేశాన్ని ఇచ్చారు. ఆరోజు ఆయన 24 గంటల ఉపవాసం పాటించి, ప్రార్థనలు చేసి ఖాదీ నూలు వడికారు. అలాగే ఆగస్టు 15, 1947న బంకించంద్ర చటర్జీ వందేమాతరం పాడిన తరువాత భారత శాసనమండలి పనిచేయడం ప్రారంభించింది.