పెరుగు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేసే ఔషధం. పెరుగులోని కాల్షియం, విటమిన్లు కేవలం పేగులకు మాత్రమే కాదు, ముఖ చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రాత్రి పెరుగుతో ముఖానికి మసాజ్ చేసి, కాసేపు వదిలేయండి. ఆపై కడిగేస్తే చర్మం మృదువుగా, మెరిసేలా మారుతుంది. క్రమం తప్పకుండా వాడితే ముఖం కాంతివంతంగా మారుతుంది.