మైదా శుద్ధి చేసిన గోధుమల నుంచి తయారవుతుంది. ఇందులో ఫైబర్ చాలా తక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. రాత్రి మైదాతో చేసిన ఆహారాలు (చపాతీ, పరోఠా, బిస్కెట్లు వంటివి) తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది.