అయితే డీఎండీకే పార్టీ ఆ ఎన్నికల్లో సీట్లు పెంచుకుంది. గత ఎన్నికల్లో కేవలం 1 సీటు రాగా, ఈసారి 29 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా దక్కింది. వడివేలు వ్యాఖ్యలతో అతడు బ్యాన్ కి గురయ్యాడు. ఆయన కెరీర్ నెమ్మదించింది. అనంతరం వడివేలు, విజయకాంత్ ని కలిసి సారీ చెప్పినట్లు సమాచారం...