పాల మీగడలా పొంగుతున్న `వీరసింహారెడ్డి` బ్యూటీ అందం.. చీరలో టెంప్ట్ చేస్తున్న హాట్‌ హీరోయిన్‌.. నెట్టింట రచ్చ

First Published Jan 20, 2023, 1:28 PM IST

`వీరసింహారెడ్డి` బ్యూటీ హనీరోజ్‌ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తెలుగు హీరోయిన్‌లా మారిపోయింది. ఈ అందాల చందమామ అదిరిపోయే ఫోటోలతో కుర్ర కారుని కుదురుగా ఉండనివ్వడంలేదు. 

హనీ రోజ్‌ లేటెస్ట్ గా శారీ ఫోటోలను పంచుకుంది. మెరూన్‌ కలర్‌ శారీ కట్టి వయ్యారాలు ఒరకబోసింది. నయగార జలపాతం మారిదిగా వొంపుల నడుముతో అదిరిపోయే పోజులిచ్చింది. కిల్లింగ్‌ లుక్స్ తో స్ట్రెయిట్‌గా కట్టిపడేస్తున్న అందంతో హంట్‌ చేస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయా ఫోటోలను పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

ఇందులో మిల్కీ బ్యూటీలా, పాలకోవలా మెరిసిపోతుంది హనీ రోజ్‌. దీంతో కుర్రాళ్లు పిచ్చెక్కిస్తుంది. కనిపించీ కనిపించని నడుముతో, ఒప్పొంగే పాల మీగడలాంటి అందంతో మత్తెక్కిస్తేంది. కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుందీ అందాల భామ. 

ఈ బ్యూటీ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాలకోవలా ఉన్నావని, ఆపిల్‌ బ్యూటీలా మెరిసిపోతున్నావని, శారీ కిల్లర్‌ అని, ఇండియన్‌ నారి అని, హనీ ఈజ్‌ ద బెస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా హనీతో, గులాబీ పువ్వులతో, పాలతో, ఆపిల్‌తో పోల్చుతూ ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` చిత్రంలో మెరిసింది హనీ రోజ్‌. ఇందులో సీనియర్‌ బాలయ్యకి జోడీగా నటించింది. ఉన్నంతలో అందాల విందుతో మైమరపింప చేసింది. సెకండాఫ్‌లో గ్లామర్‌ కొరతని తీర్చింది. తన బొద్దు అందాలతో బాలయ్యకే చెమటలు పట్టించిందీ మలయాళ సోయగం. 
 

`వీరసింహారెడ్డి`లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా ఉన్నా, హనీ రోజ్‌ పాత్రనే హైలైట్‌ అయ్యింది. నందమూరి అభిమానులను అలరించింది. బొద్దు అందాలతో కనువిందు చేసింది. మా్‌ సాంగ్‌లోనూ అదరగొట్టింది. సినిమాలోనూ శారీలో మెరిసి మరింతగా పిచ్చెక్కింది. శారీ లవర్స్ కి ట్రీట్‌ ఇచ్చింది. ఇప్పుడు నయా ఫోటోల్లోనూ శారీలో మెరిసి వారికి మరింత దగ్గరవుతుంది. 
 

అయితే ట్రెడిషనల్‌ లుక్‌లో హనీ అందం మరింతగా హాట్‌గా మారింది. మెరిసిపోతుంది. ఆమె ఓవర్‌లోడ్‌ గా మారిపోయాయి. అందుకే ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. 

మలయాళంకి చెందిన హనీ రోజ్‌ `ఆలయం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 2014లో వరుణ్‌ సందేశ్‌ `ఈ వర్షం సాక్షిగా` చిత్రంలో మరోసారి మెరిసింది. ఆ సినిమా పరాజయం చెందడంతో హనీని ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్‌. 
 

బాలయ్యతో `వీరసింహారెడ్డి`లో మీనాక్షిగా నటించింది. పెద్ద బాలకృష్ణ ప్రియురాలిగా అదరగొట్టింది. ఓ సీన్‌లో బెడ్‌పై బోల్డ్ గా కనిపించింది. కాసేపు బాలకృష్ణ చుక్కలు చూపించింది. చూసిన ఆడియెన్స్ కి చెమటలు పట్టించిందీ సెక్సీ హీరోయిన్‌. ఆమె పాత్ర ఉన్నంత సేపు అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఫేమస్‌ అయిపోయింది. 
 

తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ బ్యూటీకి మలయాళంలో వచ్చిన `త్రివండ్రమ్‌ లాడ్జ్` సినిమా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. నటిగా తనకు గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాతో పాపులర్‌ అయ్యింది హనీ రోజ్‌. వరుసగా సినిమాలు ఊపందుకున్నాయి. మంచి బలమైన పాత్రలు రావడం ప్రారంభమయ్యాయి. 

అప్పట్నుంచి మలయాళంలో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. సొంత భాషలోనే ఆఫర్లు క్యూ కట్టడంతో తమిళం, కన్నడ భాషల చిత్రాలను తగ్గించింది. మలయాళంలోనే బిజీ అయ్యింది. అడపాదడపా తమిళ సినిమాల్లో మెరుస్తుంది. చాలా గ్యాప్‌తో ఇప్పుడు తెలుగులో `వీరసింహారెడ్డి`లో మెరిసింది. ఇదిలా ఉంటే ఇటీవల మోహన్‌లాల్‌ నటించిన `మాస్టర్‌`లో మంచు లక్ష్మితో కలిసి ట్రాన్స్ జెండర్‌ పాత్రలో నటించి మెప్పించింది హనీ రోజ్‌. 
 

click me!