ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, విజయ్ వీరే టాలీవుడ్..మిగిలిన హీరోలందరు పక్కకెళ్లి ఆడుకోండిః శ్రీరెడ్డి
First Published Mar 21, 2021, 11:40 AM ISTచిరంజీవి, పవన్, బన్నీ, చరణ్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజలపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరంతా పక్కకెట్టి ఆడుకోండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ అంటే ప్రభాస్, మహేష్,ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలే నట. తాజాగా శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.