రష్మిక మందన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆమె పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హద్దుల్లేని శ్రీవల్లి అందాల ఆరబోతకి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఆమె అందాలవిందు ఆస్వాదిస్తున్నారు.
నేషనల్ క్రష్గా పాపులర్ అయిన రష్మిక తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసింది. ఇందులో జాకెట్ లేకుండా పోజులిచ్చింది. బ్రాలో టాప్ అందాలను, ఉబికి వచ్చే ఎద ఎత్తులనుచూపిస్తూ రెచ్చిపోయింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది.
పేపర్ని పోలిన బ్రా, రెడ్ ప్యాంట్ ధరించి హోయలు పోయింది రష్మిక. మత్తెక్కించేచూపులతో టెంప్ట్ చేస్తుంది. కుర్రాళ్ల బాడీలో హీటు రాజేస్తుంది. నయా ఫోటో షూట్ పిక్స్ తో ఇంటర్నెట్లో షేక్ చేస్తుంది. దీంతో ఈ బ్యూటీ గ్లామర్ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్నిస్తున్నాయి.
రష్మిక మందన్న ప్రస్తుతం హిందీలో మూడు సినిమాల్లో నటిస్తుంది. అందులో అమితాబ్ బచ్చన్తో కలిసి `గుడ్బై` సినిమా చేస్తుంది. ఇది వచ్చే నెలలో విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉంది రష్మిక. అందులో భాగంగా ఈ బ్యూటీ ఇలా గ్లామర్ పోజులిస్తూ రెచ్చిపోయింది. అభిమానులను పండగ చేసుకునేలా చేసింది.
నేషనల్ క్రష్గా, పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తుంది రష్మిక మందన్నా. చలాకీతనం, ఫుల్ ఎనర్జీ, అత్యంత తెలివైన నటిగా రాణిస్తుంది రష్మిక. ఈ క్వాలిటీస్తోనే ఈబ్యూటీ వేగంగా పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగింది. కన్నడలో పరిచయమై, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ స్టార్డమ్ తెచ్చుకుని, ఆ వెంటనే బాలీవుడ్కి చెక్కేసింది.
ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది రష్మిక మందన్నా. గతేడాది విడుదలై సంచలన విజయం సాధించిన `పుష్ప` రెండో పార్ట్ `పుష్ప2`లో నటిస్తుంది. మరోవైపు దళపతి విజయ్తో `వారసుడు` సినిమా చేస్తుంది. అలాగే బాలీవుడ్లో రణ్బీర్ కపూర్తో `యానిమల్`సినిమా చేస్తుంది రష్మిక.
ఇవే కాకుండా అమితా బచ్చన్తో `గుడ్బై` సినిమా చేస్తుంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో `మిషన్ మజ్ను` సినిమాలో నటించింది. అలాగే `ఆషిఖీ3`లోనూ నటించబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే `గుడ్ బై` మూవీ అక్టోబర్ 7న థియేటర్లో విడుదల కాబోతుంది. రష్మిక బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం విడుదల కాబోతుందని చెప్పొచ్చు.