చిరంజీవి, నాగబాబు, వరుణ్, సాయితేజ్.. `వకీల్సాబ్` మూవీని చూసిన మెగా ఫ్యామిలీ
First Published Apr 10, 2021, 7:53 AM ISTపవన్ కళ్యాణ్ నటించిన `వకీల్సాబ్` చిత్రాన్ని మెగా ఫ్యామిలీ వీక్షించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్, అలాగే సురేఖా, చిరు తల్లి అంజనాదేవి ఇలా కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాని వీక్షించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.