గుడ్ న్యూస్.. హైవేలపై మీరు ఎంత ప్రయాణిస్తే అంతే టోల్ చార్జీలు.. ఫాస్ట్ట్యాగ్తో రూ.20 వేల కోట్ల ఆదా
First Published Mar 2, 2021, 11:56 AM ISTన్యూ ఢీల్లీ: ఫాస్ట్ట్యాగ్ను ఉపయోగించడం వల్ల ప్రతి సంవత్సరం ఇంధన వ్యయంపై సుమారు రూ .20,000 కోట్లు ఆదా అవుతుందని అలాగే కనీసం 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం అన్నారు. చెప్పారు.