
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహనికి శుక్రవారం నాడు పోస్ట్మార్టం పూర్తైంది. వివేకానందరెడ్డి మృతి ఘటనపై సీబీఐ విచారణ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయమై వైసీపీ నేతలు టీడీపీ నేతలపై అనుమానాలను వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలపై టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సిట్ ఏర్పాటు చేశారు.అయితే సిట్ దర్యాప్తు వల్ల తమకు ప్రయోజనం ఉండదని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
బాబు, లోకేష్, ఆదిల హస్తం: వైఎస్ వివేకా మృతిపై రవీంద్రనాథ్ రెడ్డి
మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం
వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్
ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి
తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?
నాడు జగన్తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ
వివేకా బాత్రూం, బెడ్రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ
వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి
వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం
నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...
వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం