ఎపి బంద్: టెన్నిస్ ఆడుతూ బీసీ నేత నిరసన (వీడియో)

Feb 1, 2019, 11:19 AM IST

ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరు లాడ్జీ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక  టిడిపి రాష్ట్ర బిసిసెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. టెన్నిస్ ఆడుతూ కేంద్రానికి నిరసన తమ నిరసనను వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హోదా పై చిత్తశుద్ది లేకుండా వైసిపి డ్రామాలు ఆడుతుందని,.

హోదా వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని అన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం చేస్తామని టిడిపి రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు.