వివో టి1ఎక్స్ ని మార్కెట్లో గ్రావిటీ బ్లాక్ అండ్ స్పేస్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో పరిచయం చేసింది. క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ వివో టి1ఎక్స్ లో ఇచ్చారు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 90Hz డిస్ప్లే పొందుతుంది.
బడ్జెట్లో ట్రెండీ డిజైన్తో టర్బో పర్ఫర్మెంస్, కెమెరాతో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం చూసే వారికోసం ఈ రెండు ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పుడు వివో T సిరీస్ కింద మూడు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.
వివో ఎక్స్ నోట్ కంపెనీ మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్. వివో ఎక్స్ నోట్లో 7-అంగుళాల డిస్ప్లే ఇచ్చారు. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ కాకుండా రెండు ఫోన్లు జిసిస్ ఆప్టిక్స్కు సపోర్ట్ తో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోల్డబుల్ ఫోన్ అయిన ఎక్స్ ఫోల్డబుల్ ఫోన్ను ఏప్రిల్ 11వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
వివో తాజాగా హోలీ పండగ సందర్భంగా వివో వై33టి కొత్త కలర్ లో ప్రవేశపెట్టింది, దీని ధర రూ. 18,990గా ఉంచారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ వేరియంట్తో పరిచయం చేసారు. కొత్త కలర్ వేరియంట్ ధర మాత్రం కొత్తది కాదు.
హోలీ సందర్భంగా తమ స్మార్ట్ ఫోన్స్ పై స్పెషల్ ఆఫర్స్ ను ప్రవేశపెడుతున్నట్లు Vivo India ఓ ప్రకటన చేసింది. ఈ ఆఫర్ ద్వారా Vivo V23 సిరీస్ లపై భారీ తగ్గింపును కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
చైనా ఫోన్ సంస్థ వివో.. మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. V23 5G సిరీస్ లో భాగంగా V23e 5G స్మార్ట్ ఫోన్ ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది.
వివో ఇండియా త్వరలో 'మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.ఉత్పత్తి యూనిట్ విస్తరణ కోసం 2023 నాటికి కంపెనీ రూ.3,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. త్వరలో స్థానికంగా చార్జర్లు, డిస్ప్లేలు వంటి విడిభాగాలను ఉత్పత్తి చేస్తామని వివో తెలిపింది.
వివో తన నూతన స్మార్ట్ఫోన్ వివో వై21ఏ (Vivo Y21A)ను భారతదేశంలో మంగళవారం (జనవరి 25) విడుదల చేసింది.
వివో ఇండియా మరో స్మార్ట్ఫోన్ను ఇండియాలో రిలీజ్ చేసింది. వివో వై21ఏ మోడల్ను పరిచయం చేసింది. 2020 డిసెంబర్లో వివో వై20ఏ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ఫోన్ను అప్గ్రేడ్ చేస్తూ లేటెస్ట్గా వివో వై21ఏ మోడల్ను రిలీజ్ చేసింది.