Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో వ్యక్తి మృతి: భార్య, కూతుళ్లు ఆత్మహత్యాయత్నం (వీడియో)

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కరోనాకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాంతో భార్యాకూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Wife attenpts suicide following her husband death with Corona
Author
Visakhapatnam, First Published Aug 24, 2020, 12:38 PM IST

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం డాబా గార్డెన్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తుమ్మల రమేష్ కుమార్ అనే వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 

దాంతో మనస్తాపానికి గురైన భార్య శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు కూతుళ్లు కూడా ఆత్మహత్యాయత్నానికి ఓడిగట్టారు. వారిని స్థానికులు కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు కూడా చికిత్స పొందుతున్నారు. 

"

Follow Us:
Download App:
  • android
  • ios