ఎయిరిండియా విమానానికి తృటిలో పెనుముప్పు తప్పింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి టేకాఫ్ సమయంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం బెంబేలెత్తించింది.
ఎయిరిండియా విమానానికి తృటిలో పెనుముప్పు తప్పింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి టేకాఫ్ సమయంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం బెంబేలెత్తించింది.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
పిడుగుల ప్రభావానికి విమానం కుదుపులకు లోనుకావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో పాటు విమానంలోని వస్తువులు, ఆహార పదార్థాలు చెల్లాచెదురయ్యాయి.
