Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ ప్రజాపరిషత్ లో జారి పడుతున్న అధికారులు

కరీంనగర్ లో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ లో గ్రౌండ్ టైల్స్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

కరీంనగర్ లో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ లో గ్రౌండ్ టైల్స్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. టైల్స్ నునుపుగా ఉండడం వల్ల నడక ఇబ్బంది అయ్యి..కాలు పెట్టగానే జారిపడిపోతున్నారు. ఇప్పటికే పలువురు జడ్పీ టీసీ లు, అధికారులు జారీ పడి గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని  జడ్పీ 
ఛైర్మెన్ విజయ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె దీనిమీద చర్యలు తీసుకుంటామని చెప్పారు.