Asianet News TeluguAsianet News Telugu

దుబ్బాకలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తాం..-మంత్రి హరీశ్‌రావు

తెరాసకు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

తెరాసకు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓడిపోయినప్పటికీ ప్రజల కష్టసుఖాల్లో పాలు  
 పంచుకుంటామన్నారు.సీఎం నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు.