Asianet News TeluguAsianet News Telugu

ఎల్లంపల్లి కాలువలో ఈతకు వెళ్లి మరణించిన ఇద్దరు చిన్నారులు

సిరిసిల్ల రాజన్న జిల్లా లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఈతకు వెళ్లి మరణించారు.

సిరిసిల్ల రాజన్న జిల్లా లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఈతకు వెళ్లి మరణించారు .సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగులలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను విషాదంలోకి నెట్టేసింది. వివరాల్లోకి వెలితే చందుర్తి మండలం సనుగుల గ్రామ శివారులోని గంగిరెద్దుల కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుతూ వెళ్లి కాలువలో పడి మృతిచెందారు.