Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం చేసిన జిల్లా మహిళా కాంగ్రెస్

మణిపూర్ మహిళపై జరిగిన ఘటనకి నిరసనగా  కరీంనగర్  గీతా భవన్  చౌరస్తా లో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం చేసిన  జిల్లా మహిళా కాంగ్రెస్.

మణిపూర్ మహిళపై జరిగిన ఘటనకి నిరసనగా  కరీంనగర్  గీతా భవన్  చౌరస్తా లో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం చేసిన  జిల్లా మహిళా కాంగ్రెస్.బిజేపి ప్రభుత్వం లో మహిళలకి రక్షణ లేదు.దేశాన్ని రక్షించే సైనికుడి భార్యలకే రక్షణ లేదు.నిందితులని వెంటనే శిక్షించి ఉరిశిక్షను వేయాలి అని సత్య ప్రసన్న అన్నారు.

Video Top Stories