Asianet News TeluguAsianet News Telugu

Telangana Budget 2022 : అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన ఈటెల.. అమరవీరుల స్థూపానికి నివాళులు..

ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మొదటిసారి అసెంబ్లీకి వెడుతున్న ఈటెల రాజేందర్ టాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు తోటి బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావులతో కలిసి ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. అనంతరం నిర్భంద పాలన నశించాలంటూ నినాదాలు చేశారు.

First Published Mar 7, 2022, 1:08 PM IST | Last Updated Mar 7, 2022, 1:08 PM IST

ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మొదటిసారి అసెంబ్లీకి వెడుతున్న ఈటెల రాజేందర్ టాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు తోటి బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావులతో కలిసి ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. అనంతరం నిర్భంద పాలన నశించాలంటూ నినాదాలు చేశారు.