ఒకేసారి 1.75 లక్షల మొక్కలు నాటిన విద్యార్ధులు (వీడియో)
సూర్యాపేట జిల్లా ఇమాంపేట రాజునాయక్ తండాలో ఏకకాలంలో 1.75 లక్షల మొక్కలను విద్యార్ధులు నాటారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లా ఇమాంపేట రాజునాయక్ తండాలో ఏకకాలంలో 1.75 లక్షల మొక్కలను విద్యార్ధులు నాటారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు. నాలుగు వేల మంది విద్యార్ధులు ఒకేసారి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కల పెంపకంలో రైతులు కూడ కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.