Asianet News TeluguAsianet News Telugu

కరోనాకు విరుగుడు ఇదేనంటూ వేపచెట్టుకు బిందెలతో నీళ్లు

జగిత్యాల జిల్లాధర్మపురిలో కరోనానేపథ్యంలో ఓ వింత ఆచారం ప్రబలింది. 

జగిత్యాల జిల్లాధర్మపురిలో కరోనానేపథ్యంలో ఓ వింత ఆచారం ప్రబలింది. ఒక్క కొడుకు ఉన్న వారు 5 ఇండ్ల బావుల్లోని నీటిని వేపచెట్టు మొదట్లో పోస్తే మంచి జరుగుతుందని, కరోనా పారిపోతుంది అనే వింత ప్రచారం వైరల్ అయ్యింది. దీంతో 5 బావుల నీళ్లు వేప చెట్టుకు పోస్తూ ఎందుకైనా మంచిదని వింత ప్రచారాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు, కొన్నిచోట్ల ఒక్క కొడుకుంటే ఒక కొబ్బరికాయ.. ఇద్దరు కుమారులుంటే రెండు కొబ్బరి కాయలు వేప చెట్టుకు కొట్టాలని ప్రచారం కూడా జరుగుతుంది. 

Video Top Stories