బస్సులో ప్రయాణికుడితోపాటు అతడి కోడికి కూడా టికెట్ కొట్టిన కండక్టర్

పెద్దపల్లి జిల్లా:గోదావరిఖని బస్టాండు నుండి కరీంనగర్ కు  బస్సులో వెలుతున్న మహ్మద్ అలీ   అనే ఓ  ప్రయాణికుడు త‌న వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు. 

First Published Feb 8, 2022, 7:24 PM IST | Last Updated Feb 8, 2022, 7:24 PM IST

పెద్దపల్లి జిల్లా:గోదావరిఖని బస్టాండు నుండి కరీంనగర్ కు  బస్సులో వెలుతున్న మహ్మద్ అలీ   అనే ఓ  ప్రయాణికుడు త‌న వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు. అది గమణించిన బస్సు కండక్టర్   కోడి పుంజుకు కూడ టికెట్టు కొట్టాడు. దీంతో ఆశ్చర్యానికి గురయ్యాడు సదురు ప్రయాణికుడు.
దీనిపై కండక్టర్ ను వివరణ కోరగా  ప్రయాణికుడి తో పాటు ఒక ప్రాణం తో ఉన్న  జీవిని వెంట తీసుకొని వస్తే టిక్కెట్ తీసుకోవాలని    బస్ కండక్టర్  తిరుపతి వివరణ ఇచ్చాడు..