Asianet News TeluguAsianet News Telugu

రాఖీ కట్టించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో రాఖీ పండగ సందడిగా జరిగింది. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో రాఖీ పండగ సందడిగా జరిగింది. రక్షాబంధన్ సందర్భంగా  వెస్ట్ మారేడ్ పల్లిలోని ఆయన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సోదరీమణులు  రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి  రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.