Asianet News TeluguAsianet News Telugu

సంస్థాన్ నారాయణపూర్ లో తాగి చిందులేసిన యువత

భువనగిరి యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై రాచకొండ పోలీసులు దాడి చేశారు. 

భువనగిరి యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై రాచకొండ పోలీసులు దాడి చేశారు. రేవ్ పార్టీలో మత్తు పదార్థాలను వాడినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు వంద మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు.