Asianet News TeluguAsianet News Telugu

బోర్డ్ ఎగ్జామ్స్ : నిముషం ఆలస్యం..పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి...

నిముషం లేటు ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది.

నిముషం లేటు ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో ఉటూరుకు చెందిన దవార్ల అనిల్ అనే విద్యార్థి 2 ని.లు ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేకపోయాడు.  మండల కేంద్రానికి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటురుకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆలస్యం అయిందని అనిల్ కంటతడి పెడుతూ చెప్పుకొచ్చాడు.