Asianet News TeluguAsianet News Telugu

జనతా కర్ఫ్యూ : సామాన్యులే..కానీ వీరి స్ఫూర్తి అసామాన్యం...

ఆదివారం సాయంత్రం తన గుడిసెముందే కూర్చుని ప్లేటుమీద శబ్దం చేస్తూ తన సంఘీభావం తెలిపిందో అవ్వ.

ఆదివారం సాయంత్రం తన గుడిసెముందే కూర్చుని ప్లేటుమీద శబ్దం చేస్తూ తన సంఘీభావం తెలిపిందో అవ్వ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు వైద్యలు, నర్సులు, శానిటేషన్ వర్కర్లకు అందరూ చప్పట్లతో సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి నేనుసైతం అందో అవ్వ, తానుసైతం అన్నాడో రాక్ పికర్...ఆ వీడియో...