Asianet News TeluguAsianet News Telugu

హుజూర్ నగర్ ఉప ఎన్నికలు : కొనసాగుతున్న నామినేషన్ల స్క్రూటినీ

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ల స్క్రూటినీ కొనసాగుతోంది. స్క్రూటినీలో భాగంగా సిపిఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరించారు. దీనికి వ్యతిరేకంగా రిటర్నింగ్ కార్యాలయం వద్ద పారేల్లి శేఖర్ రావుతో సహా సిపిఎం పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ల స్క్రూటినీ కొనసాగుతోంది. స్క్రూటినీలో భాగంగా సిపిఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరించారు. దీనికి వ్యతిరేకంగా రిటర్నింగ్ కార్యాలయం వద్ద పారేల్లి శేఖర్ రావుతో సహా సిపిఎం పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.