Asianet News TeluguAsianet News Telugu

సంగారెడ్డిలో మోబైల్ బయో టాయిలెట్స్.. ప్రారంభించిన హరీష్ రావు..

సంగారెడ్డి పట్టణంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటించారు. 

సంగారెడ్డి పట్టణంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో అమీన్ పూర్ , సదాశివ పేట, బొల్లారం పురపాలక సంఘం కోసం ఏర్పాటయిన మూడు మోబైల్ బయో టాయిలెట్ బస్సులను మంత్రి హరీశ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. 

Video Top Stories