Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో ఓటు వేసిన రసమయి

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కరీంనగర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కరీంనగర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్ నగర పాలక ఎన్నికలలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అలుగునూర్ ఎనిమిదవ వార్డులో తన ఓటును వినియోగించుకున్నారు.