Asianet News TeluguAsianet News Telugu

ఏం జి ఏం కొవిడ్ వార్డు లోకి వెళ్లి కరోనా బాధితులను పరామర్శించి మంత్రి కే టి ఆర్

వరంగల్ లోని  ఏం జి ఏం కొవిడ్ వార్డులోని బాధితులను పరామర్శించి  ధైర్యం చెప్పిన మంత్రి .

వరంగల్ లోని  ఏం జి ఏం కొవిడ్ వార్డులోని బాధితులను పరామర్శించి  ధైర్యం చెప్పిన మంత్రి .అవసరమైన ఆక్సిజన్ వెంటి లెటర్లు , అదనంగా 150 పడకల ను ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు.