Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి కే టి ఆర్

వరంగల్ లో జలదిగ్బంధం అయిన కాలనీలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలిస్తున్న మంత్రులు. 

వరంగల్ లో జలదిగ్బంధం అయిన కాలనీలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలిస్తున్న మంత్రులు. మంత్రి కే టి ఆర్ తో పాటు ఈటెలరాజేందర్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ బాస్కర్  పర్యటిసున్నారు