బంగారు మైసమ్మ అమ్మవారికి బోనం సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (వీడియో)
ఆషాడ బోనాల సందర్భంగా బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బంగారు మైసమ్మ అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణ చారి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అర్చకులు వేదమంత్రాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ఆషాడ బోనాల సందర్భంగా బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బంగారు మైసమ్మ అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణ చారి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అర్చకులు వేదమంత్రాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, టీఎన్జీవోస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు గంగు భానుమూర్తి, గంగు ఉపేంద్ర శర్మ, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.