మున్సిపల్ సిబ్బందితో సహపంక్తి భోజనం చేసిన గంగుల కమలాకర్
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ సహపంక్తి భోజనం చేశారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ సహపంక్తి భోజనం చేశారు. కరోనా నియంత్రణలో మెరుగైన సేవలు అందించిన మున్సిపల్ సిబ్బందికి మంత్రి గంగుల కమలాకర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, మేయర్ సునీల్ రావు, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.