Asianet News TeluguAsianet News Telugu

జనతాకర్ఫ్యూ : మనుమలతో ఆడుకున్న పద్మారావుగౌడ్

తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంట్లో పిల్లలతో సరదాగా గడిపారు.

తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంట్లో పిల్లలతో సరదాగా గడిపారు. మనుమలు, మనుమరాళ్లతో పిల్లాడిలా మారిపోయి ఆడుకున్నారు. జనతాకర్ఫ్యూ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు. 

Video Top Stories