Asianet News TeluguAsianet News Telugu

శభాష్ పోలీస్... అదృశ్యమైన యువతిని 48 గంటల్లోపే..

వ్యక్తిగత కారణాలతో ఇంటి నుండి అదృశ్యమైన యువతిని టెక్నాలజీ సహాయంతో 48 గంటల వ్యవధిలో గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు జమ్మికుంట పోలీసులు. 
 

వ్యక్తిగత కారణాలతో ఇంటి నుండి అదృశ్యమైన యువతిని టెక్నాలజీ సహాయంతో 48 గంటల వ్యవధిలో గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు జమ్మికుంట పోలీసులు. 
జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన యువతి (19) మంగళవారం నాడు ఇంటినుండి అదృశ్యమైంది. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు టెక్నాలజీ ఆధారంగా సదరు బాలికను గురువారంనాడు కరీంనగర్లో గుర్తించారు. 

Video Top Stories