Asianet News TeluguAsianet News Telugu

ఈతకు వెళ్లి బావిలో ఇంటర్ విద్యార్థి గల్లంతు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగెలధర్మారం గ్రామంలో ఈత కొట్టడానికి వెళ్లి బాయిలో ఇంటర్ విద్యార్ధి గల్లంతు అయ్యాడు.

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగెలధర్మారం గ్రామంలో ఈత కొట్టడానికి వెళ్లి బాయిలో ఇంటర్ విద్యార్ధి గల్లంతు అయ్యాడు. అతని కోసం బావిలో గాలింపు చర్యలు చేపట్టారు.