Asianet News TeluguAsianet News Telugu

బెదిరించారు..గుంజీలు తీయించారు..వినకపోతే...ఏంచేశారంటే...

కరోనాకారణంగా లాక్ డౌన్ నేపధ్యంలో రోడ్లమీదికి రావద్దు, గుంపులుగా తిరగద్దు అని ఎంత చెబుతున్నా ప్రజలు వినిపించుకోవడం లేదు. 

కరోనాకారణంగా లాక్ డౌన్ నేపధ్యంలో రోడ్లమీదికి రావద్దు, గుంపులుగా తిరగద్దు అని ఎంత చెబుతున్నా ప్రజలు వినిపించుకోవడం లేదు. రోడ్లు ఖాళీగా ఉంటాయికదా అని బండి సైలెన్సర్లు తీసి రయ్ రయ్ న వెళ్లేవాళ్లు కొందరైతే...తాటితోపుల్లోకెళ్లి కళ్లు తాగి పడిపోతున్నవారు కొంతమంది. చెప్పీ చెప్పీ విసిగిపోయిన పోలీసులు ఏంచేశారో..ఈ వీడియో...

Video Top Stories