Asianet News TeluguAsianet News Telugu

కరోనా సోకిందని ఇంట్లోకి రానివ్వకపోవడంతో రోడ్డుపైనే... మహిళ మృతి

కరీంనగర్ జిల్లా లో జమ్మికుంట లో దారుణమయిన సంఘటన చోటుచేసుకుంది. 

కరీంనగర్ జిల్లా లో జమ్మికుంట లో దారుణమయిన సంఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిన ఓ మహిళను ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వకపోవడంతో రాత్రంతా ఆ మహిళ రోడ్డుపైనే ఓ తోపుడు బండి పై పడుకుంది.ఉదయం స్థానికుల సమాచారం తో కరీంనగర్ ఇసోలేషన్ కు తరలించారు అధికారులు. అయితే  చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. అమానవీయంగా ప్రవర్తించిన ఇంటి యజమానిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.