Asianet News TeluguAsianet News Telugu

ప్రకృతితో అటలొద్దు , విస్మరిస్తే అంతే: హరీష్ రావు(వీడియో)

సిద్ధిపేట నియోజకవర్గంలో హరిత హారం కార్యక్రమం పై రెడ్డి సంక్షేమ భవన్ లో సమీక్షా సమావేశం హాజరైన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్ రావు గారు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నాయకులు,అధికారులు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు....

సిద్ధిపేట నియోజకవర్గంలో హరిత హారం కార్యక్రమం పై రెడ్డి సంక్షేమ భవన్ లో సమీక్షా సమావేశం హాజరైన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్ రావు గారు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నాయకులు,అధికారులు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు....


ఈ సందర్భంగా హారిశ్ రావు గారు మాట్లాడుతూ... ఏ కార్యక్రమంలో అయిన నేను అనుకుంటే విజయవంతం కాదు మనము అనుకుంటేనే విజయ వంతం అవుతుంది. గ్రామాల్లోని కుల సంఘాలు, మహిళ,యువ,రైతు మరియు ఇతర సంఘాలు ఒక నిర్ణయం తీసుకొని హరితహారం విజయ వంతం చెయ్యాలి. ప్రజలను బాగా స్వామ్యం చేస్తే హరితహారం విజయవంతం అవుతుంది.

 మనం అభివృద్ది పనులు ఎన్ని చేసిన గాలిని మాత్రం సృష్టించలేము అన్నింటి కంటే విలువైనది ,మనవకోటికి జీవం స్వచ్ఛమైన గాలి. చెట్లను నాటండీ ప్రకృతి తో అటలాడవద్దు , విస్మరిస్తే ప్రకృతి విలయ తాండవం చేస్తాది. గ్రామ అభివృద్ధి నిరంతర ప్రక్రియ , దింతో పాటు మొక్కలని విరివిగా అందరూ నాటాలి. రైతులను , ప్రజలను అధికారులు, ప్రజా ప్రతినిధులు , మొక్కలను నాటేందుకు ప్రోత్సహించాలి. మొక్కలు చక్కగా నాటి సంరక్షణ చేసిన గ్రామానికి చక్కటి బాధ్యత తో పని చెసిన అధికారులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తాం. మళ్ళీ ఆగస్టు 30 వ తేదీన సమీక్ష నిర్వహిస్తాను. ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయి మొక్కలను నాటాలి.