Asianet News TeluguAsianet News Telugu

video news : కన్నుల పండుగగా గోదావరి మహా హారతి

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి నది తీరాన ఘనంగా గోదావరి మహా హారతి కార్యక్రమం జరిగింది.

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి నది తీరాన ఘనంగా గోదావరి మహా హారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ త్రిదండి జీయర్ స్వామి, బీజేపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మైహోమ్స్ అధినేత రామేశ్వర్ రావులు పాల్గొన్నారు.

Video Top Stories