Asianet News TeluguAsianet News Telugu

ఆషామాషీగా తీసుకోవద్దు..ఇటలీలాంటి పరిస్థితి రాకుండా చూసుకుందాం...ఈటెల రాజేందర్

వైద్యఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. 

వైద్యఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అయితే వీరందరూ విదేశాలనుండి వచ్చినవారేనన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదని తెలిపారు. ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు.

Video Top Stories