Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం

కరీంనగర్ జిల్లా  శ్రీరాములపల్లి గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

కరీంనగర్ జిల్లా  శ్రీరాములపల్లి గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది . చేనులో ఉన్న విద్యుత్ తీగలు  షార్ట్ సర్క్యూట్ అవడంతో  మొక్కజొన్న చేనులో మంటలు చెలరేగాయి . అగ్ని ప్రమాదంలో 15 ఎకరాలలో ఉన్న  మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది . తమను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతున్న రైతులు.